ఆందోళనకారులు చేపట్టిన మిలీనియం మార్చ్ కార్యక్రమము హింసాత్మకం కావడం, టాంకుబండు పైన ఉన్న విగ్రహాలను ద్వంసంచేయడం విచారకరం. ప్రభుత్వం, ఆందోళనకారులు పట్టుదలకు పోవడంతోనే ఈ సంగటనలు జరిగయీ. ఏదేమైనా తెలుగు జాతికి అభివ్రిద్దికి ఎంతో కృషి చేసిన ద్వంసంచేయడం విచారకరం. ఎంతో ప్రాధాన్యత కలిగిన టాంకుబండు ఇక బోసిపోయింది. ప్రాంతాలతో సంబంధం లేకుండా చరిత్రలో నిలిచినా మహనీయుల ప్రతిమలకు బుద్దుని సాక్షిగా అగౌరవం జరిగింది. తెలుగుజాతి చరిత్రలో యిది ఒక దుర్దినం.
its a nice information blog
ReplyDeleteThe one and the only news website portal Telugu vilas .
please visit our website for more news updates..
Telugu vilas